ప‌కోడీలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్న నేష‌న‌ల్ చాంపియ‌న్‌

క‌రోనా కొట్టిన దెబ్బ‌కు అంద‌రి జీవిత‌లు త‌ల్ల‌కిందుల‌య్యాయి. ఆశ‌లు నీరుగాయాయి. భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య‌మైంది. ఏది శాశ్వ‌త‌మో.. ఏది అశాశ్వ‌త‌మో తెలియ‌ని ప‌రిస్థితి. రేప‌టి మీద ఆశ‌లేదు. నేడు ఉంటే చాల‌నుకునే ప‌రిస్థితి నెల‌కొంది....
Kapil Dev taken corona vaccine

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న​ క‌పిల్ దేవ్‌

దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఈరోజు క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తొలి...
Ravi Shastri Gets corona vaccine

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న​ రవిశాస్త్రి

దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కరోనా టీకా తీసుకున్నారు. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో శాస్త్రి మొదటి...

ఈసారి కూడా ఐపీఎల్‌పై క‌రోనా ప్ర‌భావం?

క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను ఎలా నిర్వ‌హించాల‌నే దానిపై బీసీసీఐ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 అన్ని లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై...

మా టికెట్ డ‌బ్బులు వాప‌స్ చేయండి

టెస్టు మ్యాచ్‌లో కొంద‌రు ఒకేసారి ఐదు రోజుల‌కు టికెట్ కొంటారు. కొంత మంది త‌మకు వీలైన రోజుకు కొంటారు. మొన్న మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ రెండ్రోజుల్లోనే...

యూసఫ్‌ పఠాన్ రిటైర్మెంట్‌

టీమిండియా సీనియ‌ర్ ఆట‌గాడు యూసఫ్‌ పఠాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని యూస‌ఫ్ ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ఈ రోజుతో అంతర్జాతీయ క్రికెట్‌...

145 ప‌రుగుల‌కే టీమిండియా ఆలౌట్‌

ఇండియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య మొతేరా (న‌రేంద్ర మోదీ) స్టేడియంలో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ (డే/నైట్‌) ర‌స‌వ‌త్త‌రంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 112 ప‌రుగుల‌కు కుప్ప‌కూలిన ఇంగ్లండ్ జ‌ట్టు కోహ్లీ సేన‌ను...

రోహిత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన గ‌ప్టిల్‌

న్యూజిలాండ్ సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ మార్టిన్ గ‌ప్టిల్ టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. రోహిత్ పేరుతో టీ20ల్లో ఉన్న రికార్డున గ‌ప్టిల్ తిర‌గ‌రాశాడు. ఆస్ట్రేలియాతో గురువారం (25-2-2021) జ‌రిగిన రెండో...

మొతేరా కాదు.. నరేంద్ర మోదీ స్టేడియం

ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మెతేరా స్టేడియాన్ని వర్చువల్‌ విధానం ద్వారా బుధ‌వారం భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. త‌ర్వాత ఆ స్టేడియం పేరును న‌రేంద్ర మోడీ స్టేడియంగా పేరు...

రాజకీయాల్లోకి క్రికెట‌ర్ మనోజ్ తివారి

సినీ తార‌లు, క్రీడాకారులు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం మామూలే. తాజాగా భారత క్రికెటర్ మ‌నోజ్ తివారి రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఇవాళ హుగ్లీలోని...