పెద్దపల్లి యువకులతో ఆలయ ఫౌండేషన్ సమావేశం

47
peddapalli youth

ఈరోజు పెద్దపల్లి జిల్లా ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న యువకులతో ఆలయఫౌండేషన్ సభ్యులు శ్రీ పరికిపండ్ల రామ్ సమావేశం నిర్వహించి, ఏప్రిల్ 10వ తేదీ నాడు జరగబోయె శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ మెమోరియల్ శంకర విజన్ సెంటర్ ( ఉచిత కంటి ఆసుపత్రి ) ప్రారంభానికి కావాల్సిన ఏర్పట్లలో పాల్గొనవలసింది గా కొరారు.

మీటింగ్ కి హాజరైన జిడి నగర్ యువత సణుకులంగా స్పందించారు మరియు ఆలయ ఫౌండేషన్ భవిష్యత్ కార్యక్రమలలో కూడా చురుకుగా పాల్గొంటామని తెలియచేసారు. ఈ సమావేశం లో చైతన్య, నవీన్, సంతోష్, సాగర్, రాకేష్, తిరుపతి, సందీప్, రాజారాం, వంశీ, సాయి కిరణ్, సాయి కుమార్, కృష్ణ, శ్రవణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here