సైబర్ సెక్యూరిటీ రంగం లో కెరీర్ గ్యారెంటీ
వెబ్సైట్ హ్యాకింగ్.... ఈ-మెయిల్ హ్యాకింగ్.. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాల చోరీ! ప్రభుత్వ వెబ్సైట్లపై హ్యాకర్ల దాడి.. కీలక సమాచారం తస్కరణ..!
ఇలాంటి వార్తలు మనం టీవీల్లో వినని, వార్తా పత్రికల్లో...
ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2018 విద్యా సంవత్సరానికి వివిధ సాంకేతిక కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మొత్తం 41,947 సీట్లు ఉన్నాయి. 54 ప్రభుత్వ...
యాడ్ ఫిలిం మేకింగ్లో 10 రోజుల వర్క్ షాప్
సినెటేరియా డాట్ కామ్, మీడియా సౌత్ సంయుక్తాధ్వర్యంలో జూన్ 11వ తేదీ నుంచి 10 రోజుల పాటు అడ్వైర్టెజింగ్ చిత్రాల నిర్మాణంలో వర్క్ షాపు నిర్వహించనున్నామని మీడియా సౌత్ సీఈఓ వెంకట్ ఒక...
మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆహ్వానం
తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ నాగస్వర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు....
హెచ్సీయూలో పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2018-19 విద్యా సంవత్సరానికి వర్సిటీలో అందిస్తున్న 115 కోర్సుల్లో ప్రవేశానికి ఆర్హులైన, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఇంటిగ్రేటెడ్, 42 పీజీ,...
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 14 నుంచి
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తాత్కాలిక టైమ్టేబుల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను మే 14-22 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలను మే 14-22 వరకు...
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
ఏపీ ఇంటర్మీడియట్ సెకండర్ ఇయర్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారని ఆయన అన్నారు. ఎంపీసీలో తేజ(992) మొదటి ర్యాంకు...
రేపే ఇంటర్ ఫలితాలు ?
ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఈ నెల 12, లేదా 13న విడుదల చేసేందుకు ఇంటర్బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9.60 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు....
పదోతరగతి గణితం ప్రశ్నపత్రం లీక్
ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం పదో తరగతి గణితం ప్రశ్నపత్రం లీకయ్యింది. కొడిమ్యాల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, కోనాపూర్కు చెందిన వడ్లకొండ రమేష్,...
టెన్త్ పేపర్ లీక్ – నలుగురి సస్పెన్షన్
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టి స్తోంది. ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలో ఓ టీచర్.. ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సప్ ద్వారా బయటకు పంపారు....