ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం

335
three-babies-born-in-one-delivery-in-sangareddy-govt-hospital

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన ఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. ఆశావాణి  అనే మహిళకు మొదటి కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఒకరు బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.