కేసీఆర్ రెండవ సోదరి విమలమ్మ మృతి
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రెండో సోదరి విమలమ్మ (83) నిన్న కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అల్వాల్లోని సాయిబాబా నగర్లో ఉన్న నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం సీఎం...
నేడే కమల్ హాసన్ పొలిటికల్ అరంగేట్రం
తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కృతం కానుంది. రాజకీయ రంగ ప్రవేశం చేయునున్నట్లు గతంలోనే ప్రకటించిన తమిళ సినీ నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించాలని...
నగరం లో ఈ రోజు (ఫిబ్రవరి 13)
నీరాజనం
కార్యక్రమం: త్యాగరాయగానసభ, యువకళావాహిని ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నాటక-నృత్య నిరాజనం. స్వామి వివేకానంద నాటక ప్రదర్శన, కూచిపూడి,భరతనాట్య ప్రదర్శనలు.
ముఖ్యఅతిథి: జస్టిస్ ఏ.రాజయ్య (స్పెషల్ మెజిస్ట్రేట్, కూకట్పల్లి)
సభాధ్యక్షుడు: సారిపల్లి కొండలరావు( డాక్టర్ ఏఎన్నార్ నాటక...
యాంకర్ అనసూయపై మహిళ ఫిర్యాదు
google_ad_client = "ca-pub-5123833248162517";
google_ad_slot = "8631931976";
google_ad_width = 336;
google_ad_height = 280;
google_page_url = "http://teenmaar.news/"; యాంకర్, టాలీవుడ్ నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ...
జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం
అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ .. సంచలనాలు అంచనాలు మార్చేలా వారు కామెంట్లు చేస్తుంటారు... పార్టీలో ఉండి తెలుగుదేశం పై...
అంతిమయాత్రకు ‘వైకుంఠరథం’ పేరుతో ఉచిత వాహనం
ఆత్మీయులను కోల్పోయి అంతు లేని దుఃఖంలో ఉన్న వారికి ప్రశాంతంగా అంతిమయాత్ర నిర్వహించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వైకుంఠ రథం ఎంతో మందికి సాంత్వన చేకూరుస్తోంది. పేద మధ్యతరగతి వారితో పాటు...
నగరం లో ఈ రోజు (ఫిబ్రవరి 5)
బిరుదు ప్రదానం
కార్యక్రమం: తెలంగాణ ఆర్యవైశ్య అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మాడుగుల నాగఫణి శర్మచే తెలంగాణ ఆర్యవైశ్యమహాసభ ప్రథమ అధ్యక్షుడు అమరవాదికి ‘అభినందన మందార మాల’ ‘ఆర్యవైశ్య ఆణిముత్యం బిరుదు ప్రదానం.
ముఖ్యఅతిథి:...
తెలంగాణ బీజేపీకి షాక్
2019 ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పలువురు నేతలు ఉన్న ఫలంగా రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి జారుకుంటున్నారు...ఈ క్రమంలో తాజాగా కరీంనగర్ నేత బండి...
సమస్యల సాధన కోసం పాదయాత్ర
తెలంగాణా ప్రైవేటు ఉద్యోగుల సంఘం తమ సమస్యల సాధన కోసం శనివారం కరీంనగర్ లోని విద్యానగర్ వెంకటేశ్వర ఆలయం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్ర ను సంఘం రాష్ట్ర అద్యక్షుడు, రాష్ట్ర...
నగరం లో ఈ రోజు
5కే రన్లు, వాక్
కార్యక్రమం: యశోద కేన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో కేన్సర్ అవేర్నెస్ 5కే రన్
ముఖ్యఅతిథి: సినీనటుడు నిఖిల్ సిద్ధార్థ్, ఐఏఎ్స, ఐపీఎస్, ప్రముఖులు పాల్గొంటారు.
స్థలం: సరూర్నగర్ స్టేడియం
సమయం: ఉదయం 7.30గం.
బాలికా విద్యకోసం..
కార్యక్రమం: స్టార్టప్...