బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది: హరీశ్ రావు
బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
TJS లో ఇంటి పార్టీ విలీనం ?
ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్)లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇంటి పార్టీ వ్యవస్థాపకులైన చెరుకు సుధాకర్కు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి టీజేఎస్లో...
కాలువలో కారు బోల్తా..ముగ్గురు గల్లంతు!
రోడ్డుపై వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి...
టీడీపీకి రాజీనామా చేయబోతున్నా.. ప్రజల కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా!: సండ్ర వెంకటవీరయ్య
టీడీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. తెలంగాణ ప్రగతిభవన్ లో నిన్న సీఎం కేసీఆర్ తో సండ్ర భేటీ అయ్యారు. దీంతో ఆయన...
టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో రద్దు!
ఏపీలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ విడుదల...
పార్టీ జెండాను ఆవిష్కరించిన కోదండరామ్
తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ పోస్టర్, పార్టీ జెండాను బుధవారం కోదండరామ్ ఆవిష్కరించారు. బాగ్లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఏపీలో కొనసాగుతున్న బంద్..పోలీసుల భారీ బందోబస్తు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు ఏపీ వ్యాప్తంగా బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ లో బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ పాల్గొంటున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు...
మొలకెత్తని సోయా పంట చేలను పరిశీలించిన ముధోల్ ఎమ్మెల్యే
-రైతులు ఆందోళన చెందవద్దు
-నష్టపరిహారం అందిస్తామని హామీ మొలకెత్తని సోయా పంట రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని...
మొబైల్స్ బొనాంజా సేల్.. తగ్గింపు ధరలకు..ఫ్లిప్కార్ట్లో
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సైట్లో మొబైల్స్ బొనాంజా సేల్ను నిర్వహిస్తున్నది. సేల్ ఈరోజు ప్రారంభం కాగా ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఒప్పో ఎ3ఎస్, రెడ్మీ 6, మోటోరోలా...
కర్ణాటక ఆంక్షలపై కేరళ సీఎం ప్రధానికి లేఖ
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో సుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన పొరుగు రాష్ట్రం కర్ణాటక ఆంక్షలు విధించింది. కేరళ నుంచి...