Madhukar Namani
నదిలో పడవ బోల్తా.. 60మంది దుర్మరణం
కాంగో నదిలో ఓ పెద్ద పడవ ప్రమాద వశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. నోడోంబీ ప్రావిన్సులోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ మునిగింది. నీట ...
“కోటి వృక్షార్చన”కు సూపర్ స్టార్ మద్దతు
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగమవుతూ తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్...
టాప్ మ్యూజిక్ డైరెక్టర్తో కీర్తి సురేష్ ప్రేమాయణం, పెళ్ళి ?
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్తో కీర్తి ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారనేది ఈ వార్తల...
కార్పొరేట్ విద్యాసంస్థలపై బండి సంజయ్ ఫైర్
కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సిబ్బంది వేతనాల విషయంలో తీవ్రస్థాయిలో స్పందించారు. సిబ్బంది శ్రమతో కోట్ల రూపాయలు సంపాదించుకుని వారిని రోడ్డున పడేస్తారా? అని...
మాజీ ముఖ్యమంత్రి మనవడితో మెహ్రీన్ వివాహం… నిజమేనట…!
పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పెళ్ళికి సంబంధించిన వార్తలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మెహ్రీన్ అదంతా నిజమేనని వెల్లడించింది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు...
నాగోబా జాతరలో దత్తాత్రేయ ప్రత్యేక పూజలు
తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలంలో నాగోబా జాతర రంగ రంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను సమర్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జాతరకు...
“చావు కబురు చల్లగా”లో అనసూయ ఐటమ్ సాంగ్
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై యంగ్ హీరో కార్తికేయ "చావు కబురు చల్లగా" అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్...
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ప్రారంభం
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్...
పోలీస్ స్టేషన్ కు వచ్చి అఖిలప్రియ సంతకం
అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమె మరోసారి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు...
కేజ్రివాల్ కుమార్తెను మోసం చేసిన కేటుగాళ్లు అరెస్ట్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మోసానికి పాల్పడ్డ సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు...